Udaipur beheading: టైలర్ హత్య ఘటనపై స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఉదయ్పూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడి
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఓ టైలర్ను క్రూరంగా హత్య చేసిన ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉదయ్పూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
- Read in
- తెలుగు
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఓ టైలర్ను క్రూరంగా హత్య చేసిన ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉదయ్పూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. దర్జీని హత్య చేసిన ఇద్దరు నిందితులపై రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపారు. పోలీసులు అప్రమత్తంగా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. తీవ్రవాదం బాగా పెరిగిపోతుందన్నారు. నుపుర్ శర్మ సస్పెన్షన్ చేయడం కాదు.. ఆమెను అరెస్టు చేయాలని ఎంపీ ఓవైసీ డిమాండ్ చేశారు.
I condemn the gruesome murder in Udaipur Rajasthan. There can be no justification for it. Our party’s consistent stand is to oppose such violence. No one can take law in their own hands. We demand that the state govt takes strictest possible action. Rule of law must be upheld 1/3
— Asaduddin Owaisi (@asadowaisi) June 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 29, 2022 03:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

