Weather Forecast: గుడ్ న్యూస్, రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమనం,రుతుపవనాలు మళ్లీ వాయువ్య ప్రాంతాలను తేమగా మార్చే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ

రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ప్రారంభంకానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతకు ముందు దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Weather Forecast: గుడ్ న్యూస్, రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమనం,రుతుపవనాలు మళ్లీ వాయువ్య ప్రాంతాలను తేమగా మార్చే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ
Rain Predictions | Image used for representational purpose | (Photo Credits: PTI)

రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ప్రారంభంకానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతకు ముందు దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే మరికొద్ది రోజుల్లో గాలిదిశ మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.దీంతో పాటు తిరోగమనానికి ముందు రుతుపవనాలు మళ్లీ వాయువ్య ప్రాంతాలను తేమగా మార్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణ, యూపీ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 20, 2022 12:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).