West Bengal: మళ్లీ ఘోర రైలు ప్రమాదం తృటిలో మిస్, రైల్వే గేట్ను ఢీకొన్న ట్రాక్టర్, రాజధాని ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
బాలాసోర్ రైలు ప్రమాద ఘటన మరువక ముందే జార్ఖండ్ (Jharkhand)లోని బొకారో ( Bokaro ) జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ (Santhaldih railway crossing) సమీపంలోని రైల్వే గేటును ట్రాక్టర్ ఢీకొంది. అనంతరం గేటుకు, ట్రాక్కు మధ్యలో ఇరుక్కు పోయింది.
- Read in
- తెలుగు
బాలాసోర్ రైలు ప్రమాద ఘటన మరువక ముందే జార్ఖండ్ (Jharkhand)లోని బొకారో ( Bokaro ) జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ (Santhaldih railway crossing) సమీపంలోని రైల్వే గేటును ట్రాక్టర్ ఢీకొంది. అనంతరం గేటుకు, ట్రాక్కు మధ్యలో ఇరుక్కు పోయింది.
అదే సమయంలో న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ (New Delhi-Bhubaneswar Rajdhani Express) వచ్చింది. ట్రాక్ మధ్యలో ఇరుక్కున్న ట్రాక్టర్ను గమనించిన లోకో పైలెట్ వెంటనే అప్రమత్తమై రైలును ఆపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.ఘటన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
IANS News
The #Delhi-Bhubaneswar Rajdhani Express had a narrow escape after it brushed past a tractor-loaded with diesel barrels, which had got stuck on the tracks close to a manned-railway crossing near the Santaldih station, in #WestBengal's Purulia district. pic.twitter.com/Mx1ShAUCG1
— IANS (@ians_india) June 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 07, 2023 11:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

