Arvind Kejriwal: ఎట్టకేలకు కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన తీహార్ జైలు అధికారులు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తీహార్ జైలు అధికారులు ఎట్టకేలకు లో డోసు ఇన్సులిన్ ఇచ్చారు. ఈ విషయాన్ని మంగళవారం అమ్ఆద్మీ పార్టీ ద్రువీకరించింది.
Newdelhi, Apr 23: ఢిల్లీ సీఎం (Delhi CM) కేజ్రీవాల్(Arvind Kejriwal)కు తీహార్ జైలు అధికారులు ఎట్టకేలకు లో డోసు ఇన్సులిన్ (Insulin) ఇచ్చారు. ఈ విషయాన్ని మంగళవారం అమ్ఆద్మీ పార్టీ ద్రువీకరించింది. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ సోమవారం 217గా ఉన్నట్లు సమాచారం. షుగర్ లెవల్ 200 దాటినప్పుడు లో డోసులో ఇన్సులిన్ ఇవ్వవచ్చు అని ఎయిమ్స్ వైద్యుల బృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు కేజ్రీవాల్ కు లో డోసు ఇన్సులిన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
Arvind Kejriwal Administered Insulin In Tihar Jail After Sugar Levels Soar https://t.co/XL68kiGeZn pic.twitter.com/OEiqd9JH14
— NDTV (@ndtv) April 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 23, 2024 09:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

