One Nation One Election: జమిలికి 30 లక్షల ఈవీఎంలు అవసరం.. సన్నద్దతకు 1.5 ఏండ్లు కావాలి.. రోడ్‌మ్యాప్‌ లో లా కమిషన్‌ వెల్లడి

జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి సుమారు 30 లక్షల ఈవీఎంలు అవసరమవుతాయని, సన్నద్ధతకు ఏడాదిన్నర సమయం అవసరమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

One Nation One Election: జమిలికి 30 లక్షల ఈవీఎంలు అవసరం.. సన్నద్దతకు 1.5 ఏండ్లు కావాలి..  రోడ్‌మ్యాప్‌ లో లా కమిషన్‌ వెల్లడి
Election Commission of India. (Photo Credit: Twitter)

Hyderabad, Oct 27: జమిలి ఎన్నికలు (One Nation One Election) నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి (EC) సుమారు 30 లక్షల ఈవీఎంలు అవసరమవుతాయని, సన్నద్ధతకు ఏడాదిన్నర సమయం అవసరమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జమిలి నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి కోవింద్‌ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల రోడ్‌మ్యాప్‌ ను లా కమిషన్‌ (Law Commission) బుధవారం కమిటీకి అందజేసింది.

Google About This Image: గూగుల్‌ లో సరికొత్త ఫీచర్‌.. ఫేక్‌ సమాచారానికి చెక్‌ పెట్టేందుకు ‘అబౌట్‌ దిస్‌ ఇమేజ్‌’ అనే ఫ్యాక్ట్‌ చెక్‌ టూల్‌

Ayodhya Ram Mandir: రామమందిరం నిర్మాణ పనుల వీడియో విడుదల చేసిన ట్రస్ట్.. 500 ఏళ్ల పోరాటానికి ఇది ముగింపు అంటూ వ్యాఖ్య

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 27, 2023 09:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).