Jharkhand Political Stir: ఆపరేషన్ జార్ఖండ్, రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్యేలు, శామీర్పేట్ రిసార్టుకు తరలిస్తున్న వీడియో ఇదిగో..
హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాంచి బిర్సా ముండా ఎయిర్పోర్టు నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్కు మొత్తం 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వారిని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా శామీర్పేట్లోని ఓ రిసార్ట్స్కు తరలించారు.
హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాంచి బిర్సా ముండా ఎయిర్పోర్టు నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్కు మొత్తం 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వారిని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా శామీర్పేట్లోని ఓ రిసార్ట్స్కు తరలించారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష తేదీ ఖరారయ్యే వరకు వీరంతా హైదరాబాద్ రిసార్టులో ఉండనున్నారు. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్కు టీపీసీసీ అప్పగించింది.
Here's Videos
#WATCH | Telangana: Jharkhand JMM & Congress MLAs arrive at Hyderabad airport from Ranchi.
JMM's Champai Soren today took oath as Jharkhand CM. pic.twitter.com/4PJeftY77W
— ANI (@ANI) February 2, 2024
#WATCH | Telangana: Buses carrying Jharkhand JMM & Congress MLAs leave from Hyderabad airport. https://t.co/5qu78JE0w7 pic.twitter.com/38BTEQV0Sr
— ANI (@ANI) February 2, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 02, 2024 05:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

