President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు, చెల్లని ఓట్ల సంఖ్య 15, ఇంకా కొనసాగుతున్న ఓటింగ్

దేశ 15వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ద్రౌపది ముర్ము 3,78,000 విలువ గల 540 ఓట్లు సాధించగా, యశ్వంత్ సిన్హా 1,45,600 విలువతో 208 ఓట్లు సాధించారు. ఇవి పార్లమెంటుకు సంబంధించిన గణాంకాలు మాత్రమే.

President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు, చెల్లని ఓట్ల సంఖ్య 15, ఇంకా కొనసాగుతున్న ఓటింగ్
PC Mody Rajya Sabha Secy Gen (Photo-ANI)

దేశ 15వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ద్రౌపది ముర్ము 3,78,000 విలువ గల 540 ఓట్లు సాధించగా, యశ్వంత్ సిన్హా 1,45,600 విలువతో 208 ఓట్లు సాధించారు. ఇవి పార్లమెంటుకు సంబంధించిన గణాంకాలు మాత్రమే. ఇక మొత్తం 15 ఓట్లు చెల్లలేదు. దయచేసి తదుపరి ప్రకటన కోసం వేచి ఉండాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ తెలిపారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 21, 2022 03:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).