GSB Seva Mandal: ముంబైలో ఖరీదైన వినాయకుడ్ని ప్రతిష్టించిన జీఎస్బీ సేవా మండల్.. 66.5 కిలోల బంగారం, 295 కిలోల వెండితో వినాయక విగ్రహం.. రూ.360 కోట్లతో గణేశ్ మండపానికి బీమా (వీడియోతో)
దేశవ్యాప్తంగా గణేష్ సంబురాలు మిన్నంటుతున్నాయి. ముంబైలో జీఎస్బీ సేవా మండల్ ఏర్పాటు చేసిన వినాయకుడి గురించి తెలిస్తే ఔరా అంటారు. ఈ వినాయక మండపానికి కళ్లు చెదిరే రీతిలో రూ.360 కోట్లతో బీమా చేయించారు.
Mumbai, Sep 19: దేశవ్యాప్తంగా గణేష్ సంబురాలు మిన్నంటుతున్నాయి. ముంబైలో (Mumbai) జీఎస్బీ సేవా మండల్ (GSB Seva Mandal) ఏర్పాటు చేసిన వినాయకుడి (Lord Ganesh) గురించి తెలిస్తే ఔరా అంటారు. ఈ వినాయక మండపానికి కళ్లు చెదిరే రీతిలో రూ.360 కోట్లతో బీమా చేయించారు. అందుకు కారణం ఉంది. ఇక్కడి గణేశుడి విగ్రహాన్ని 66.5 కిలోల బంగారం, 295 కిలోల వెండితో రూపొందించారు. భద్రతాపరంగానూ ఈ మండపం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లేని విధంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేశారు. గతేడాది కూడా జీఎస్బీ సేవా మండల్ వినాయకుడికి రూ.316 కోట్లకు బీమా చేశారు. ఈ ఏడాది 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు చేశారు.
MLC Kavitha: అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నది.. ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత
Maharashtra | 'Richest' Ganpati of Mumbai - by GSB Seva Mandal - installed for the festival of Ganesh Chaturthi. The idol has been adorned with 69 kg of gold and 336 kg of silver this year.#Ganesh #Ganesha #GanpatiBappa #GanpatiFestival #ganpatibappamorya pic.twitter.com/1nlZycMQC7
— Rᴇʟɪɢɪᴏɴ Wᴏʀʟᴅ 🕊️ (@religionworldIN) September 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 19, 2023 09:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

