Lightning Strikes: షాకింగ్.. 2 గంటల్లో 61 వేల పిడుగుపాటు ఘటనలు.. ఒడిశాలో శనివారం అసాధారణ ఘటన..పిడుగుపాట్ల కారణంగా 12 మంది మృతి, 14 మంది గాయాలపాలు
ఒడిశాలో శనివారం అసాధారణ రీతిలో పిడుగుపాట్ల ఘటనలు వెలుగు చూశాయి. కేవలం రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 61 వేల పిడుగుల పడ్డాయి. ఈ ఘటనల్లో 12 మంది మృతి చెందగా 14 మంది గాయాలపాలయ్యారు.
Newdelhi, Sep 4: ఒడిశాలో (Odisha) శనివారం అసాధారణ రీతిలో పిడుగుపాట్ల ఘటనలు వెలుగు చూశాయి. కేవలం రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 61 వేల పిడుగుల (Lightning Strikes) పడ్డాయి. ఈ ఘటనల్లో 12 మంది మృతి చెందగా 14 మంది గాయాలపాలయ్యారు. పిగుడుపాటుకు గురై మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
Onion Price: టమాటో తర్వాత కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. ధరలకు రెక్కలు.. కిలో రూ. 40కి చేరిక
A mind-boggling 61,000 #lightning strikes in about two hours claimed 12 lives and left 14 injured in different parts of Odisha on Saturday, the Special Relief Commissioner (SRC) informed on Sunday. @SRC_Odisha
— Dinalipi LIVE (@DinalipiOnline) September 3, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 04, 2023 10:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

