ICU Fire: ఐసీయూలో బీడీ వెలిగించిన రోగి.. చెలరేగిన మంటలు.. గుజరాత్ లో ఘటన (వీడియోతో)
ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ వెలిగించాడు. దాంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది మంటలను అదుపు చేసింది.
Gandhinagar, Dec 23: ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ (Beedi) వెలిగించాడు. దాంతో మంటలు (Fire) చెలరేగాయి. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది మంటలను అదుపు చేసింది. రోగిని మరో వార్డుకు తరలించారు. ఈ ఘటన గుజరాత్ లోని జామ్నగర్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని జీజీ ఆస్పత్రిలో ఓ రోగికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే అతను బీడీ వెలిగించాడు. ఆ బీడీ మంటలు మాస్కుకు అంటుకున్నాయి. అనంతరం అక్కడున్న బెడ్ కు కూడా వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాలిన గాయాలతో బాధపడుతున్న ఆ రోగిని మరో వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
BRS PPT Today: కేటీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ భవన్ లో ‘స్వేద పత్రం’ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
#Gujarat जामनगर की GG Hospital के आईसीयू में एक मरीज़ ने तलब उठने पर ऑक्सीजन सपोर्ट पर ही बीड़ी सुलगा ली। बीड़ी जलाते ही ऑक्सीजन ने आग पकड़ ली। हालांकि अस्पताल के स्टाफ ने समय सूचकता से आग पर काबू पा लिया। pic.twitter.com/Sh0GEzu9dN
— Dhairya Gajara (@dhairyagajara) December 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 23, 2023 06:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

