UP Exams: జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో పాస్.. లంచం తీసుకొని పాస్ చేసిన ప్రొఫెసర్ల నిర్వాకం తాజాగా బట్టబయలు.. యూపీలో ఘటన
ఉత్తరప్రదేశ్ లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో అక్రమాలు వెలుగుచూశాయి. లంచం తీసుకున్న ప్రొఫెసర్ల నిర్వాకం తాజాగా బట్టబయలయ్యింది.
Lucknow, Apr 28: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో అక్రమాలు వెలుగుచూశాయి. లంచం తీసుకున్న ప్రొఫెసర్ల నిర్వాకం తాజాగా బట్టబయలయ్యింది. డీ ఫార్మసీ పరీక్షలో ‘జై శ్రీరామ్’ (Jai Sri Ram), క్రికెటర్ల పేర్లు రాసిన పలువురు విద్యార్థులను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశారు. ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది. తమను పాస్ చేసేందుకు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా, ఇద్దరు ప్రొఫెసర్లను వీసీ సస్పెండ్ చేశారు. ప్రశ్నపత్రాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
UP students pass with ‘Jai Shree Ram’ on answer sheets, professors suspended https://t.co/Xkp56V1uvI
— IndiaTodayFLASH (@IndiaTodayFLASH) April 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 27, 2024 08:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

