Ravi Ashwin Covid: విమానం ఎక్కని రవిచంద్రన్ అశ్విన్, కరోనా పాజిటివ్తో హోం క్వారంటైన్లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 2022 ఐదవ టెస్టు మ్యాచ్ కోసం యూకేకు రవిచంద్రన్ విమానం ఎక్కలేదు
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 2022 ఐదవ టెస్టు మ్యాచ్ కోసం యూకేకు రవిచంద్రన్ విమానం ఎక్కలేదు.‘‘అశ్విన్ కరోనా వల్ల ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారని,కరోనా తగ్గిన తర్వాత మాత్రమే స్క్వాడ్లో చేరతారని టీంఇండియా వర్గాలు తెలిపాయి. భారత క్రికెట్ జట్టు ఈ నెల 16వతేదీన యూకేకు బయలుదేరి వెళ్లింది.జులై 1వతేదీన టెస్టు మ్యాచ్ ప్రారంభం అయ్యే లోపు అశ్విన్ కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.
Ravichandran Ashwin hasn't traveled with the squad to UK as he is tested positive for COVID-19 but we are hopeful he will recover soon and join the squad before the 5th Test. (Source - PTI)
— Johns. (@CricCrazyJohns) June 20, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 21, 2022 05:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

