AP Budget 2023: వీడియో ఇదిగో, పోలవరం నుంచి రైతుల పొలాల్లోకి ప్రవహించే ప్రతి నీటిబొట్టులోనూ వైయస్ఆర్, అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్పై స్వల్పకాలిక చర్చ జరిగింది. 2004లో దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి సంకల్పంతో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఇది పూర్తయితే పోలవరం నుంచి రైతుల పొలాల్లోకి ప్రవహించే ప్రతి నీటిబొట్టులోనూ వైయస్ఆర్ అని ఉంటుందని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్పై స్వల్పకాలిక చర్చ జరిగింది. 2004లో దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి సంకల్పంతో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఇది పూర్తయితే పోలవరం నుంచి రైతుల పొలాల్లోకి ప్రవహించే ప్రతి నీటిబొట్టులోనూ వైయస్ఆర్ అని ఉంటుందని తెలిపారు.
Here's Video
2004లో దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి సంకల్పంతో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఇది పూర్తయితే పోలవరం నుంచి రైతుల పొలాల్లోకి ప్రవహించే ప్రతి నీటిబొట్టులోనూ వైయస్ఆర్ అని ఉంటుంది
- అంబటి రాంబాబు, జలవనరులశాఖ మంత్రి @AmbatiRambabu#APAssembly pic.twitter.com/B2vhwfF8SK
— YSR Congress Party (@YSRCParty) March 23, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 23, 2023 05:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

