తిరుపతి జిల్లాలోని చంద్రగిరి ఎస్బీఐ ఏటిఎంలో చోరీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. ఏటిఎంలో క్యాష్ పెట్టే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సురేష్‌ ఈ దొంగతనానికి పాల్పడ్డాడని గుర్తించారు. దాదాపు రూ.39 లక్షలు సిస్టంలో పెట్టినట్లు నమోదు చేసిన నిందితుడు.సురేష్ అతనికి సహకరించిన మరో ఇద్దరిని విచారిస్తున్న పోలీసులు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదేందయ్యా.. ఇది..?! తాత మద్యం సేవిస్తే ఆ తర్వాత పుట్టిన మనుమలు, మనువరాళ్ళపై కూడా దుష్ప్రభావం.. తాజా పరిశోధనలో వెల్లడి

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)