Mohammad Siraj Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ సిరాజ్, టీమిండియా జెర్సీని సీఎంకు బహుకరించిన టీమిండియా క్రికెటర్, వీడియో ఇదిగో..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కలిసారు. టి 20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ ను ముఖ్యమంత్రి అభినందించారు. టీమిండియా జెర్సీ ని సీఎం రేవంత్ రెడ్డి కి సిరాజ్ బహుకరించారు. టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించిన సంగతి విదితమే. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అతనికి క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి ఇటీవలి T20 ప్రపంచకప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రికెటర్ సిరాజ్ మాత్రమే. వీడియో ఇదిగో, మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్లో ఘన స్వాగతం, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో బ్రహ్మరథం పట్టిన క్రికెట్ అభిమానులు
Here's Congress Tweet
Team India cricketer Mohammed Siraj met CM Revanth Reddy.
సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్.
టి 20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ ను అభినందించిన ముఖ్యమంత్రి. టిం ఇండియా జెర్సీ ని సీఎం రేవంత్ రెడ్డి కి బహుకరించిన సిరాజ్.#RevanthReddy
— Congress for Telangana (@Congress4TS) July 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 09, 2024 01:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

