Hyderabad, Dec 1: హైదరాబాద్ (Hyderabad)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కుషాయిగూడ డీమార్ట్ నుంచి నాగారం వరకూ రోడ్డుపై డీజిల్ లీక్ అయ్యింది. ఇది గమనించకపోవడంతో బైక్స్ పై అటుగా వెళ్లిన దాదాపు 60 నుంచి 70 మంది వాహనదారులు రోడ్డు మీద జారిపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో మహిళ తలకు తీవ్ర గాయమయ్యింది. ఈసీఐఎల్ నుంచి కీసర వెళ్లే ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని పోలీసులు సూచించారు.
రోడ్డుపై డీజిల్ లీక్.. ఒకరి మృతి..
హైదరాబాద్ లోని కుషాయిగూడ డీమార్ట్ నుంచి నాగారం వరకూ రోడ్డుపై డీజిల్ లీక్
జారి పడిపోయిన దాదాపు 60 నుంచి 70 మంది వాహనదారులు
ఒకరు మృతి.. మరో మహిళ తలకు తీవ్ర గాయం
ఈసీఐఎల్ నుంచి కీసర వెళ్లే ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని పోలీసుల సూచన… pic.twitter.com/vqwTKqshKu
— BIG TV Breaking News (@bigtvtelugu) November 30, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)