#OperationChabuthra: ఆపరేషన్ ఛబుత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాచకొండ పోలీసులు, బయటకొచ్చిన వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్, ఒక్కో స్టేషన్ పరిధిలో 50-100 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాచకొండ పోలీసులు శనివారం ఆపరేషన్ ఛబుత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన, రాత్రి కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకొచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందరి వివరాలు నమోదు చేసుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
రాచకొండ పోలీసులు శనివారం ఆపరేషన్ ఛబుత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన, రాత్రి కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకొచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందరి వివరాలు నమోదు చేసుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగంతో ఆకతాయిలు, పోకిరీలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాచకొండ పరిధిలోని ఉప్పల్, బాలాపూర్, మీర్పేట పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కో స్టేషన్ పరిధిలో 50-100 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Here's Rachakonda Police Tweet
As per the instructions of #CP_Rachakonda, #RachakondaPolice conducted #OperationChabuthra across the commissionerate and youngsters were detained on charges of roaming aimlessly on roads during #lockdown hours. They were counseled in the presence of their parents. pic.twitter.com/aDQh7aoNek
— Rachakonda Police (@RachakondaCop) June 13, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 13, 2021 11:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

