తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, బీకేయూ నేత రాకేష్ టికాయత్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని నివాసంలో సీఎం కేసీఆర్ వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపైన చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Prominent farmers' leader, national spokesperson of the Bharatiya Kisan Union Sri @RakeshTikaitBKU also met with Chief Minister Sri KCR. pic.twitter.com/lVnu6ayVgi
— Telangana CMO (@TelanganaCMO) March 3, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)