Congress Protest: ఈడీ ఆఫీస్ ముందు బైక్ను తగులబెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, సోనియాగాంధీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం దగ్గర ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా నగరంలోని ఈడీ ఆఫీస్ ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు(Telangana congress leaders) నిరసనకు దిగారు. మోడీ హటావో , దేశ్ బచావో అంటూ నినాదాలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి, మధుయాష్కీ , అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య(Ponnala laxmaiah), షబ్బీర్ అలీ నిరసన దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నిరసనతో బషీర్ బాగ్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం దగ్గర ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు.
Telangana | Congress workers torched a two-wheeler near the ED office in Hyderabad today as they protested over the questioning of the party's interim president Sonia Gandhi by the agency in Delhi. pic.twitter.com/hghyMW8oV7
— ANI (@ANI) July 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 21, 2022 03:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

