Somanath on Aditya-L1: జనవరి 7న ఎల్1 కక్షలోకి ఆదిత్య.. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడి
సూర్యుడి గుట్టు విప్పేందుకు ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘ఆదిత్య ఎల్1’ తుది దశకు చేరుకొన్నదని, వచ్చే ఏడాది జవనరి 7న లాగ్రాంజియన్ పాయింట్(ఎల్1) కక్షలోకి చేరుకొనే అవకాశం ఉన్నదని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.
Newdelhi, Nov 26: సూర్యుడి (Sun) గుట్టు విప్పేందుకు ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘ఆదిత్య ఎల్1’ (Aditya L1) తుది దశకు చేరుకొన్నదని, వచ్చే ఏడాది జవనరి 7న లాగ్రాంజియన్ పాయింట్(ఎల్1) కక్షలోకి చేరుకొనే అవకాశం ఉన్నదని ఇస్రో (ISRO) చైర్మన్ ఎస్ సోమనాథ్ (Somanath) వెల్లడించారు. మొదటి సౌండింగ్ రాకెట్ ప్రయోగించి 60 ఏండ్లు అయిన సందర్భంగా శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆదిత్య ఎల్1 విజయవంతంగా ముందుకు సాగుతున్నదని, ఎల్1 పాయింట్లోకి ప్రవేశించేందుకు అవసరమైన చివరి ప్రక్రియ ప్రస్తుతం జరుగుతున్నదని చెప్పారు.
#AdityaL1 spacecraft, India's first space-based mission to study the Sun, is nearing its final phase, and manoeuvres to enter the L1 point are expected to be completed by January 7, 2024, according to #ISRO Chairman S Somanath.https://t.co/OBqm6RjF74
— The Hindu (@the_hindu) November 25, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 26, 2023 08:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

