Indians Jailed in UK: బ్రిటన్ లో నలుగురు భారత సంతతి వ్యక్తులకు 122 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే??
బ్రిటన్ లో ఓ భారత సంతతి డ్రైవర్ హత్య కేసులో మరో నలుగురు భారత సంతతి వ్యక్తులకు శుక్రవారం స్థానిక కోర్టు 122 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
London, Apr 13: బ్రిటన్ (Britain) లో ఓ భారత సంతతి డ్రైవర్ హత్య (Driver Murder) కేసులో మరో నలుగురు భారత సంతతి వ్యక్తులకు శుక్రవారం స్థానిక కోర్టు 122 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డెలివరీ ఏజెంట్ గా చేస్తున్న ఆర్మాన్ సింగ్ గతేడాది దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ ఇంగ్లండ్ లోని ష్రూస్ బెర్రీలో అతడిపై అర్షదీప్ సింగ్, జగ్దీప్ సింగ్, శివ్దీప్ సింగ్, మన్జ్యోత్ సింగ్ దారుణంగా దాడి చేసి చంపేశారు.
Gang gets 122-year prison term for murdering Indian-origin delivery driver in UKhttps://t.co/rGsiVM4I4v
— The Times Of India (@timesofindia) April 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 13, 2024 10:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

