Kidney Transplant Operation: మనిషికి పంది కిడ్నీ.. అమెరికా వైద్యుల ఘనత.. సజీవంగా ఉన్న వ్యక్తికి ఈ ఆపరేషన్ చేయడం ప్రపంచంలో తొలిసారని వెల్లడి
అవయవవార్పిడి శస్త్రచికిత్సల్లో కీలక ముందడుగు పడింది. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్ర పిండాన్ని అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు 62 ఏళ్ల రోగికి అమర్చారు.
Newdelhi, Mar 22: అవయవవార్పిడి శస్త్రచికిత్సల్లో కీలక ముందడుగు పడింది. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్ర పిండాన్ని (Kidney) అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు 62 ఏళ్ల రోగికి అమర్చారు. సజీవంగా ఉన్న వ్యక్తికి ఇలాంటి కిడ్నీ అమర్చడం (Kidney Transplant Operation) ఇదే తొలిసారి. రోగి ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నారని వైద్యులు అన్నారు.
Pig kidney transplanted into living person for first time | Click on the image to read the full story https://t.co/uIVs2Xr4RV
— KSBW Action News 8 (@ksbw) March 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 22, 2024 08:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

