NCERT New Update: 9 నుంచి 11వ తరగతుల్లో సాధించిన మార్కుల ఆధారంగా పన్నెండో తరగతి ఫలితాలు.. ఎన్సీఈఆర్టీ నిపుణుల కమిటీ సూచనలు
సీబీఎస్ఈ పన్నెండో తరగతిలో సాధించే మార్కుల్లో 9వ తరగతి నుంచి 11వ తరగతిలో సాధించిన మార్కులను కూడా భాగం చెయ్యాలని ఎన్సీఈఆర్టీ కీలక సూచనలు చేసింది.
Newdelhi, Aug 27: సీబీఎస్ఈ (CBSE) పన్నెండో తరగతిలో సాధించే మార్కుల్లో 9వ తరగతి నుంచి 11వ తరగతిలో సాధించిన మార్కులను కూడా భాగం చెయ్యాలని ఎన్సీఈఆర్టీ (NCERT) కీలక సూచనలు చేసింది. ఈ మేరకు పరాఖ్ కమిటీ నివేదిక ఒకటి వెల్లడించింది. విద్యార్థులపై భారాన్ని తగ్గించడానికి, సరైన న్యాయం చేయడానికి ఈ సూచనలను అమలు చేయడం ముఖ్యమని వెల్లడించింది. దీనిపై త్వరలో కేంద్ర నిపుణుల కమిటీ అధ్యయనం చేయనున్నది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీ ఎప్పుడంటే..
Class 12 Board Results To Be Based On Classes 9 To 11: NCERT Report https://t.co/WvFOk9Fl3c
— NDTV (@ndtv) August 27, 2024
--12లో మార్కుల కేటాయింపు ఇలా--
- 9వ తరగతి మార్కులు – 15 శాతం
- 10వ తరగతి మార్కులు – 20 శాతం
- 11వ తరగతి మార్కులు – 25 శాతం
- 12వ తరగతి మార్కులు – 40 శాతం
(The above story first appeared on LatestLY on Aug 27, 2024 09:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

