Close
Search

Bengaluru Shocker: భార్య అందంగా ఉందని ఈర్ష్యతో చంపేశాడు, నీ చెల్లెలు చచ్చిపోయిందంటూ బామర్ధికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. బెంగుళూరులో దారుణ ఘటన

కోల్‌కతాకు చెందిన ఒక హార్డ్‌వేర్ ఇంజనీర్.. సొంత భార్యపై దారుణానికి (Bengaluru Shocker) ఒడిగట్టాడు. జనవరి 16, సోమవారం నాడు బెంగళూరులోని BTM లేఅవుట్ సమీపంలోని తావరెకెరెలోని వారి అద్దె ఇంటిలో తన భార్యను అనుమానంతో హత్య (newlywed Husband murders wife) చేశాడు.

వార్తలు Hazarath Reddy|
Bengaluru Shocker: భార్య అందంగా ఉందని ఈర్ష్యతో చంపేశాడు, నీ చెల్లెలు చచ్చిపోయిందంటూ బామర్ధికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. బెంగుళూరులో దారుణ ఘటన
Representational Image | (Photo Credits: IANS)

Bengaluru, Jan 17: కోల్‌కతాకు చెందిన ఒక హార్డ్‌వేర్ ఇంజనీర్.. సొంత భార్యపై దారుణానికి (Bengaluru Shocker) ఒడిగట్టాడు. జనవరి 16, సోమవారం నాడు బెంగళూరులోని BTM లేఅవుట్ సమీపంలోని తావరెకెరెలోని వారి అద్దె ఇంటిలో తన భార్యను అనుమానంతో హత్య (newlywed Husband murders wife) చేశాడు.హత్యకు గురైన నవ వివాహిత నాజ్‌ (22) కాగా, ఆమె భర్త నాసిర్‌ హుస్సేన్‌ పరారీలో ఉన్నాడు. గత ఆరు నెలల క్రితమే వీరికి పెళ్లయింది. బీటీఎం లేఔట్‌ పరిధిలోని మడివాళ వార్డు సుభాష్‌ నగరలో నివాసం ఉంటున్నారు.

మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది, రోడ్డు మీద నలుగురు దొంగలు ఓ వ్యక్తిని కొడుతుంటే చోద్యం చూస్తు నిలుచున్న స్థానికులు, అతన్ని కాల్చి రూ. 5 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసే నాసిర్‌ భార్య అందాన్ని చూసి ఈర్ష్య చెందాడు. ఆమెకు ఇతరులతో సంబంధం ఉందని నిత్యం అనుమానించేవాడు. అనుమానం పెనుభూతమై ఆదివారం ఆమెను గొంతు పిసికి చంపాడు. తరువాత నాజ్‌ అన్నకు ఫోన్‌ ద్వారా నీ చెల్లెలు చనిపోయిందని చెప్పి పరారయ్యాడు.బామర్ది నీ చెల్లెలు చచ్చిపోయింది వచ్చి చూసుకో అంటూ వాట్సాప్ సందేశం పెట్టి పరార్ అయ్యాడు.

మథురలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలుర అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్

అయూబ్ తన సోదరికి కాల్ చేయడానికి ప్రయత్నించగా, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడిందని గుర్తించి, అతను బంధువులతో కలిసి ఇంటికి వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

వార్తలు Hazarath Reddy|
Bengaluru Shocker: భార్య అందంగా ఉందని ఈర్ష్యతో చంపేశాడు, నీ చెల్లెలు చచ్చిపోయిందంటూ బామర్ధికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. బెంగుళూరులో దారుణ ఘటన
Representational Image | (Photo Credits: IANS)

Bengaluru, Jan 17: కోల్‌కతాకు చెందిన ఒక హార్డ్‌వేర్ ఇంజనీర్.. సొంత భార్యపై దారుణానికి (Bengaluru Shocker) ఒడిగట్టాడు. జనవరి 16, సోమవారం నాడు బెంగళూరులోని BTM లేఅవుట్ సమీపంలోని తావరెకెరెలోని వారి అద్దె ఇంటిలో తన భార్యను అనుమానంతో హత్య (newlywed Husband murders wife) చేశాడు.హత్యకు గురైన నవ వివాహిత నాజ్‌ (22) కాగా, ఆమె భర్త నాసిర్‌ హుస్సేన్‌ పరారీలో ఉన్నాడు. గత ఆరు నెలల క్రితమే వీరికి పెళ్లయింది. బీటీఎం లేఔట్‌ పరిధిలోని మడివాళ వార్డు సుభాష్‌ నగరలో నివాసం ఉంటున్నారు.

మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది, రోడ్డు మీద నలుగురు దొంగలు ఓ వ్యక్తిని కొడుతుంటే చోద్యం చూస్తు నిలుచున్న స్థానికులు, అతన్ని కాల్చి రూ. 5 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసే నాసిర్‌ భార్య అందాన్ని చూసి ఈర్ష్య చెందాడు. ఆమెకు ఇతరులతో సంబంధం ఉందని నిత్యం అనుమానించేవాడు. అనుమానం పెనుభూతమై ఆదివారం ఆమెను గొంతు పిసికి చంపాడు. తరువాత నాజ్‌ అన్నకు ఫోన్‌ ద్వారా నీ చెల్లెలు చనిపోయిందని చెప్పి పరారయ్యాడు.బామర్ది నీ చెల్లెలు చచ్చిపోయింది వచ్చి చూసుకో అంటూ వాట్సాప్ సందేశం పెట్టి పరార్ అయ్యాడు.

మథురలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలుర అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్

అయూబ్ తన సోదరికి కాల్ చేయడానికి ప్రయత్నించగా, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడిందని గుర్తించి, అతను బంధువులతో కలిసి ఇంటికి వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change
సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change