Close
Search

Madhya Pradesh Train Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, ముగ్గురు ఎన్‌టిపిసి సిబ్బంది మృతి, పూర్తిగా దెబ్బతిన్న రైళ్లు, బైధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో ఘోర విషాదం (Madhya Pradesh Train Accident) చోటు చేసుకుంది. బొగ్గు లోడుతో వెళుతున్న రెండు ఎన్‌టిపిసి సరుకు రవాణా రైళ్లు (Cargo Train) ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ఎన్‌టిపిసి సిబ్బంది మరణించారు. ఈ సంఘటనలో రైలు ఇంజిన్ పూర్తిగా దెబ్బతింది. బైధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వార్తలు Hazarath Reddy|
Madhya Pradesh Train Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, ముగ్గురు ఎన్‌టిపిసి సిబ్బంది మృతి, పూర్తిగా దెబ్బతిన్న రైళ్లు, బైధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
Cargo trains collide in Madhya Pradesh (Photo Credits: ANI)

Singrauli, March 1: మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో ఘోర విషాదం (Madhya Pradesh Train Accident) చోటు చేసుకుంది. బొగ్గు లోడుతో వెళుతున్న రెండు ఎన్‌టిపిసి సరుకు రవాణా రైళ్లు (Cargo Train) ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ఎన్‌టిపిసి సిబ్బంది మరణించారు. ఈ సంఘటనలో రైలు ఇంజిన్ పూర్తిగా దెబ్బతింది. బైధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే ఎన్‌టిపిసి అధికారులు, పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జి, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నారు. ప్రమాదానికి గురైన రైళ్లలోని ఒక రైలులో బొగ్గు లోడ్ ఉండగా, మరొక గూడ్సు ఖాళీగా తిరిగి వస్తోంది. ఈ రెండు గూడ్సు రైళ్లు ఉత్తరప్రదేశ్‌లోని రిహంద్ నగర్‌లో గల ఎన్‌టిపిసి ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎన్‌టిపిసి, రిహంద్ పూర్తిగా యాజమాన్యంలోని మరియు నిర్వహణలో ఉన్న మెర్రీ గో రౌండ్ (ఎంజిఆర్) వ్యవస్థలో ఈ ప్రమాదం జరిగింది. ఎన్‌టిపిసి అభ్యర్థన మేరకు భారత రైల్వే అన్ని రకాల సహకారాన్ని అందిస్తోంది అని భారత రైల్వే రాజేష్ కుమార్ అన్నారు. ఎంజిఆర్ వ్యవస్థ జయంత్ గని నుండి సింగ్రౌలిలోని శక్తినగర్ వద్ద ఉన్న విద్యుత్ ప్లాంట్ వరకు 43 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

Madhya Pradesh Train Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, ముగ్గురు ఎన్‌టిపిసి సిబ్బంది మృతి, పూర్తిగా దెబ్బతిన్న రైళ్లు, బైధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
Cargo trains collide in Madhya Pradesh (Photo Credits: ANI)

Singrauli, March 1: మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో ఘోర విషాదం (Madhya Pradesh Train Accident) చోటు చేసుకుంది. బొగ్గు లోడుతో వెళుతున్న రెండు ఎన్‌టిపిసి సరుకు రవాణా రైళ్లు (Cargo Train) ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ఎన్‌టిపిసి సిబ్బంది మరణించారు. ఈ సంఘటనలో రైలు ఇంజిన్ పూర్తిగా దెబ్బతింది. బైధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే ఎన్‌టిపిసి అధికారులు, పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జి, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నారు. ప్రమాదానికి గురైన రైళ్లలోని ఒక రైలులో బొగ్గు లోడ్ ఉండగా, మరొక గూడ్సు ఖాళీగా తిరిగి వస్తోంది. ఈ రెండు గూడ్సు రైళ్లు ఉత్తరప్రదేశ్‌లోని రిహంద్ నగర్‌లో గల ఎన్‌టిపిసి ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎన్‌టిపిసి, రిహంద్ పూర్తిగా యాజమాన్యంలోని మరియు నిర్వహణలో ఉన్న మెర్రీ గో రౌండ్ (ఎంజిఆర్) వ్యవస్థలో ఈ ప్రమాదం జరిగింది. ఎన్‌టిపిసి అభ్యర్థన మేరకు భారత రైల్వే అన్ని రకాల సహకారాన్ని అందిస్తోంది అని భారత రైల్వే రాజేష్ కుమార్ అన్నారు. ఎంజిఆర్ వ్యవస్థ జయంత్ గని నుండి సింగ్రౌలిలోని శక్తినగర్ వద్ద ఉన్న విద్యుత్ ప్లాంట్ వరకు 43 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

Singrauli, March 1: మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో ఘోర విషాదం (Madhya Pradesh Train Accident) చోటు చేసుకుంది. బొగ్గు లోడుతో వెళుతున్న రెండు ఎన్‌టిపిసి సరుకు రవాణా రైళ్లు (Cargo Train) ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ఎన్‌టిపిసి సిబ్బంది మరణించారు. ఈ సంఘటనలో రైలు ఇంజిన్ పూర్తిగా దెబ్బతింది. బైధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే ఎన్‌టిపిసి అధికారులు, పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జి, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నారు. ప్రమాదానికి గురైన రైళ్లలోని ఒక రైలులో బొగ్గు లోడ్ ఉండగా, మరొక గూడ్సు ఖాళీగా తిరిగి వస్తోంది. ఈ రెండు గూడ్సు రైళ్లు ఉత్తరప్రదేశ్‌లోని రిహంద్ నగర్‌లో గల ఎన్‌టిపిసి ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎన్‌టిపిసి, రిహంద్ పూర్తిగా యాజమాన్యంలోని మరియు నిర్వహణలో ఉన్న మెర్రీ గో రౌండ్ (ఎంజిఆర్) వ్యవస్థలో ఈ ప్రమాదం జరిగింది. ఎన్‌టిపిసి అభ్యర్థన మేరకు భారత రైల్వే అన్ని రకాల సహకారాన్ని అందిస్తోంది అని భారత రైల్వే రాజేష్ కుమార్ అన్నారు. ఎంజిఆర్ వ్యవస్థ జయంత్ గని నుండి సింగ్రౌలిలోని శక్తినగర్ వద్ద ఉన్న విద్యుత్ ప్లాంట్ వరకు 43 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change
సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change
సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change

సంపాదకుల ఎంపిక

ట్రెండింగ్ టాపిక్స్

CM KCRAP PoliticsCM JaganTelangana Assembly Elections 2023Health TipsViral NewsHeart AttackCricket Viral VideosTelangana PoliticsTollywoodPM ModiViral VideosWorld Cup 2023