Zika Virus in Mumbai: దేశంలో మరోసారి జికా వైరస్ కలకలం, ముంబైలో 79 ఏళ్ల వ్యక్తిలో వైరస్ లక్షణాలు, పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..
దేశంలో జికా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. మహారాష్ట్ర రాజధాని ముంబయి చెంబూర్ సమీపంలోని ఎం-వెస్ట్ వార్డులో నివాసం ఉంటున్న 79 సంవత్సరాల వ్యక్తికి జికా వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు పేర్కొన్నారు.
దేశంలో జికా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. మహారాష్ట్ర రాజధాని ముంబయి చెంబూర్ సమీపంలోని ఎం-వెస్ట్ వార్డులో నివాసం ఉంటున్న 79 సంవత్సరాల వ్యక్తికి జికా వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తి జులై 19 నుంచి జ్వరం, ముక్కు మూసుకుపోవడం, దగ్గుతో సహా పలు లక్షణాలు కనిపించాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జికా వైరస్కు నిర్ధిష్టంగా ఏ చికిత్స లేదు. నొప్పి నుంచి ఉపశమనం కోసం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. జికా వైరస్ సాధారణంగా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏడిస్ దోమల కారణంగా సోకుతుంది. మనిషిని కుడితే.. జికా సోకే ప్రమాదం ఉంటుంది.
Here's News
BREAKING: Mumbai reports first case of Zika virus; BMC says no need to panic #BMC #Mumbai #MumbaiNews #ZikaVirus #News https://t.co/q22drVi5UM
— Mid Day (@mid_day) August 23, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 24, 2023 04:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

