Pawan at Beach: విశాఖ బీచ్ లో పవన్ కల్యాణ్ షికారు... ఫొటోలు వైరల్.. విశాఖ పర్యటనకు వచ్చిన జనసేనాని.. ప్రధాని మోదీతో భేటీ.. నిన్న రుషికొండ పనులను పరిశీలించిన వైనం.. అనంతరం బీచ్ లో పర్యటన
జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న సాయంత్రం విశాఖ రుషికొండ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక బీచ్ కు వెళ్లారు. అక్కడ అలల్లో కాసేపు సేద దీరారు. ఆ సమయంలో చేపలవేటకు వచ్చిన ఓ మత్స్యకారుడితో మాట్లాడారు.
Vizag, Nov 13: జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నిన్న సాయంత్రం విశాఖ (Vizag) రుషికొండ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక బీచ్ (Beach) కు వెళ్లారు. అక్కడ అలల్లో కాసేపు సేద దీరారు. ఆ సమయంలో చేపలవేటకు వచ్చిన ఓ మత్స్యకారుడితో మాట్లాడారు. వారి జీవనవిధానం, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఓ డ్రోన్ కూడా పవన్ కల్యాణ్ బీచ్ విహారాన్ని కవర్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో (Social Media) పంచుకుంది. పవన్ అభిమానులు, జనసైనికులు ఈ ఫొటోలపై విశేషంగా స్పందిస్తున్నారు.
Leader @PawanKalyan at Rushikonda Beach 🔥📸😍 pic.twitter.com/eAnZoO2jK6
— Pawan Kalyan Youth Force (@TeamPKYF) November 12, 2022
Pawan Kalyan Walking At RK Beach pic.twitter.com/43fM4o2svH
— Mutyalu Jansenaparty (@MutyaluMutyalu5) November 12, 2022
Janasena Chief @PawanKalyan sir at Vizag Beach 💥👌
Evening walk 🔥 pic.twitter.com/FLehFjyl5E
— రాజోలు అబ్బాయి పవన్ (@Pawan_JSP_RZL) November 12, 2022
Pawan Kalyan is Relaxing with some fresh air at RK Beach.#Pawanakalyan #RKbeach #Visakhapatnam #AndhraPradesh #MahaaNews pic.twitter.com/ozrd7pq0z2
— Mahaa News (@MahaaOfficial) November 12, 2022
(The above story first appeared on LatestLY on Nov 13, 2022 09:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

