India Covid: దేశంలో ఆక్సిజన్ కొరత, భారీ సాయాన్ని ప్రకటించిన సింగపూర్, 500 బైపాప్ పరికరాలతో సింగపూర్ నుంచి ముంబైకు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం
దేశంలో కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రేపుతోంది. తాజాగా ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. ఈ సంక్షోభ సమయంలో బ్రిటన్, అమెరికా, సింగపూర్ (Singapore), సౌదీ అరేబియగా తదితర దేశాలు భారత్కు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగాయి.
దేశంలో కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రేపుతోంది. తాజాగా ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. ఈ సంక్షోభ సమయంలో బ్రిటన్, అమెరికా, సింగపూర్ (Singapore), సౌదీ అరేబియగా తదితర దేశాలు భారత్కు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నుండి 500 బైపాప్ పరికరాలు , 250 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు (oxygen concentrators), ఇతర వైద్య సామాగ్రి ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఆదివారం రాత్రి ముంబైకు చేరుకున్నాయి. మరోవైపు 318 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో అమెరికాలోని జెఎఫ్కె విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానం ఢిల్లీకి బయలు దేరింది. అటుసౌదీ అరేబియా 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ను భారత్కు అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.
Here's ANI Tweets
#WATCH | An Air India flight, carrying 500 BiPAPs, 250 oxygen concentrators & other medical supplies from Singapore, landed in Mumbai last night.#COVID19 pic.twitter.com/9S5G8ASE9S
— ANI (@ANI) April 26, 2021
318 Oxygen Concentrators loaded by Air India at JFK Airport in the US, on their way to Delhi.#COVID19 pic.twitter.com/PB0CRjk5qf
— ANI (@ANI) April 26, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 26, 2021 11:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

