Bihar: దారుణం.. మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి,తిన్న తరువాత కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రిపాలైన 50 మంది చిన్నారులు
బీహార్లోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం (సెప్టెంబర్ 12) మధ్యాహ్న భోజనం తిన్న 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు అధికారి తెలిపారు.
- Read in
- తెలుగు
బీహార్లోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం (సెప్టెంబర్ 12) మధ్యాహ్న భోజనం తిన్న 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు అధికారి తెలిపారు. సదర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుధా ఝా మాట్లాడుతూ, " మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి కనిపించిందని వారు ఫిర్యాదు చేశారు . వారు అదే ఆహారాన్ని తిన్నారని తెలిపారు. పిల్లల పరిస్థితి నిలకడా ఉందని కంగారు పడాల్సిన పని లేదన్నారు.
Here's Video
#WATCH | Dr Sudha Jha from the Sadar Hospital says, "They have complained that a chameleon was found in the mid-day meal. They had consumed the same food. All the children here are stable and symptom-free. We have kept them under observation. Everything is normal now. Their… pic.twitter.com/hwBPZF7iDp
— ANI (@ANI) September 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 13, 2023 10:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

