Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు, నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని నోటీసులు కోరింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఏప్రిల్లో కేజ్రీవాల్ను సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని నోటీసులు కోరింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఏప్రిల్లో కేజ్రీవాల్ను సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా ఈడీ సైతం విచారణకు పిలిచింది.ఇదే కేసులో ప్రస్తుతం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ను ఇవాళ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కేసు విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. విచారణ ఆలస్యమైతే సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది.
Here's ANI Tweet
ED summons Arvind Kejriwal in Delhi excise policy case
Read @ANI Story | https://t.co/Kgfo7wcoGN#ArvindKejriwal #EnforcementDirectorate #LiquorScam #ED #Delhiexcisepolicycase pic.twitter.com/uDaQkKqonH
— ANI Digital (@ani_digital) October 30, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 30, 2023 10:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

