కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ చేసిన అత్యాచార వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా దీనిపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డికె శివకుమార్ స్పందించారు. మా ఎమ్మెల్యే వ్యాఖ్యలపై చింతిస్తున్నామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ అత్యాచారం అనివార్యమైతే పడుకుని ఎంజాయ్ చేయండని వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)