Independence Day 2022: హైదరాబాద్ నగరం దివ్యంగా వెలుగుతోంది అంటూ నాసా ఆస్ట్రోనాట్ రాజాచారి ట్వీట్, స్పేస్ స్టేషన్ నుంచి భారత్ వైభవాన్ని చూస్తున్నట్లు వెల్లడి
రాజాచారి ఇండియాకు విషెస్ తెలిపారు. తన ట్విట్టర్లో ఆయన స్పందిస్తూ భారత్ స్వాతంత్య దినోత్సవాన్ని జరుపుకుంటోందని, స్పేస్ స్టేషన్ నుంచి ఆ దేశ వైభవాన్ని చూస్తున్నట్లు ఆయన తన ట్వీట్లో తెలిపారు. ఇక తన తండ్రికి చెందిన హైదరాబాద్ నగరం దివ్యంగా వెలుగుతోన్నట్లు రాజా చారి తన ట్వీట్లో వెల్లడించారు.
76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో నాసా ఆస్ట్రోనాట్ రాజాచారి ఇండియాకు విషెస్ తెలిపారు. తన ట్విట్టర్లో ఆయన స్పందిస్తూ భారత్ స్వాతంత్య దినోత్సవాన్ని జరుపుకుంటోందని, స్పేస్ స్టేషన్ నుంచి ఆ దేశ వైభవాన్ని చూస్తున్నట్లు ఆయన తన ట్వీట్లో తెలిపారు. ఇక తన తండ్రికి చెందిన హైదరాబాద్ నగరం దివ్యంగా వెలుగుతోన్నట్లు రాజా చారి తన ట్వీట్లో వెల్లడించారు. భారత్, అమెరికా మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, అన్ని రంగాల్లోనూ సహకారం అందుతోందన్నారు. ఇస్రో చేపడుతున్న అన్ని మిషన్లు సక్సెస్ కావాలని రాజాచారి ఆకాంక్షించారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత సంతతి రాజాచారి ఉన్నారు.
On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s home town of Hyderabad shines bright. @nasa is just 1 place Indian Americans make a difference every day. Looking forward to @IndianEmbassyUS celebration pic.twitter.com/4eXWHd49q6
— Raja Chari (@Astro_Raja) August 14, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 15, 2022 02:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

