దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1892కు చేరుకుంది. వీరిలో 766 మంది ఒమిక్రాన్ పేషెంట్లు కోలుకుని ఇంటికి వెళ్లారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 568 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా ఢిల్లీలో 382, కేరళలో 185, రాజస్థాన్ లొ 174, గుజరాత్ లో 152, తమిళనాడులో 121, తెలంగాణలో 67, కర్ణాటకలో 64, హర్యానాలో 63, ఒడిషాశాలో 37, పశ్చిమబెంగాల్ లో 20 కేసులు నమోదయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)