Air India Express Flight: విమానం గాల్లో ఉండగా మంటలు, భయంతో వణికిపోయిన 184 మంది ప్రయాణికులు, విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేసిన ఫైలట్
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం శుక్రవారం ఉదయం అబుదాబి నుంచి కాలికట్ (కేరళ, కోజికోడ్)కు బయలుదేరింది. టేకాఫ్ అయి విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్లో సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేగాయి.
దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి అబుదాబి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ అధికారులు తెలిపారు.
Here's Update
A Kozhikode-bound Air India Express flight with 184 passengers on board was forced to return to Abu Dhabi due to engine failure, an official of India’s aviation regulator said.
(Reports @ld_Neha)https://t.co/fgy9Q626hZ
— Hindustan Times (@htTweets) February 3, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 03, 2023 12:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

