Odisha Extends Lockdown: జూన్ 1 వరకు లాక్డౌన్ పొడిగింపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఒడిశా రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని ఒడిశా ప్రభుత్వం మంగళవారంనాడు ప్రకటించింది. మే 19వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జూన్ 1వ తేదీ వరకూ ఈ లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపింది.
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఒడిశా రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని ఒడిశా ప్రభుత్వం మంగళవారంనాడు ప్రకటించింది. మే 19వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జూన్ 1వ తేదీ వరకూ ఈ లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపింది. వారాంతంలో పూర్తి లాక్డౌన్ ఉంటుందని, ప్రతి శుక్రవావారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకూ పూర్తి లాక్డౌన్ అమలులో ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఒడిశా ప్రభుత్వం ఈనెల 5న ప్రకటించిన రెండు వారాల లాక్డౌన్ ఈనెల 19వ తేదీతో ముగియనున్నందున రాష్ట్ర ఆరోగ్య నిపుణులు, జిల్లా అధికారులతో సంప్రదించి లాక్డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకుంది.
Here's Update
#Odisha Govt. extends #Lockdown in view of #COVID19 situation for 2 weeks
Here are some important points#OdishaFightsCorona #COVIDEmergency #lockdownextension #lockdown2021 pic.twitter.com/EYfdr0KQbY
— MBC TV ODISHA (@MBCTVODISHA) May 18, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 18, 2021 05:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

