Lockdown in Tamil Nadu: లాక్డౌన్ మే 31 వరకూ పొడిగింపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం, నిత్యావసరాలను తరలించే వాహనాలకు అనుమతి
కరోనావైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ ను మే 31 వరకూ పొడిగించినట్టు తమిళనాడు ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ప్రస్తుత లాక్డౌన్ మే 24తో ముగియనుండగా కరోనా కేసుల నియంత్రణకు మరో వారం రోజుల పాటు పొడిగించింది.
కరోనావైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ ను మే 31 వరకూ పొడిగించినట్టు తమిళనాడు ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ప్రస్తుత లాక్డౌన్ మే 24తో ముగియనుండగా కరోనా కేసుల నియంత్రణకు మరో వారం రోజుల పాటు పొడిగించింది. కొవిడ్-19 రోగులకు ఆక్సిజన్ సరఫరాలతో పాటు మెరుగైన వసతులను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీ అనంతరం ఆయన లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక నిత్యావసరాలను తరలించే వాహనాలను లాక్డౌన్ సమయంలోనూ అనుమతిస్తారు. ఇక వైద్య సంబంధ కారణాలతో జిల్లాల మధ్య తిరిగే వాహనాలకు ఈ-రిజిస్ట్రేషన్ అవసరం లేదని అధికారులు తెలిపారు
Here's Lockdown in Tamil Nadu Updates
#TamilNadu Chief Minister M.K. Stalin announces extension of full lockdown in the state for another week till 31st of May. pic.twitter.com/DZwkpvMFQf
— All India Radio News (@airnewsalerts) May 22, 2021
Notification for the new restrictions for the ongoing complete lockdown in Tamil Nadu - Details here👇 pic.twitter.com/huk2S3e1fi
— *RamaniTweetMediaReport (@rammee2205) May 15, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 22, 2021 05:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

