Mandya MP Sumalata: రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ లేఖ, వెంటనే చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో తెలిపిన మాండ్యా ఎంపీ సినీనటి సుమలత, ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని వెల్లడి
లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఆయన స్టాండింగ్ కమిటికీ రాసిన లైటర్ మీద మాండ్య ఎంపీ, సినీనటి సుమలత ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎంపీపై కస్టడీలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం దిగ్ర్భాంతికరమని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు.
లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఆయన స్టాండింగ్ కమిటికీ రాసిన లైటర్ మీద మాండ్య ఎంపీ, సినీనటి సుమలత ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎంపీపై కస్టడీలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం దిగ్ర్భాంతికరమని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు.ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని, దీని గురించి తెలుసుకుని విస్మయానికి గురయ్యానని చెప్పారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ తీరు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై చెడు ప్రభావం చూపిస్తుందని అన్నారు. తన సహచర ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని ఆమె చెప్పారు. ఆయనపై జరిగిన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుపుతూ ట్వీట్ చేశారు.
In utter shock & disbelief at the third-degree torture meted out in police custody to sitting Loksabha MP @RaghuRaju_MP , unless they take immediate remedial measures,this ll reflect very badly on the #APpolice & Govt.I stand with my colleague & condemn this act. pic.twitter.com/LUHKjSusez
— Sumalatha Ambareesh 🇮🇳 ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ (@sumalathaA) June 4, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 05, 2021 11:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

