కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో మరో వైరస్‌ భయాందోళనలకు గురిచేస్తున్నది. ఆఫ్రికన్‌ దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వైరస్‌ (Monkeypox Outbreak) వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. భారత్ లోకి కూడా మంకీఫాక్స్ వచ్చిందనే అందోళన మొదలైంది. విదేశాల నుంచి దేశంలోకి అడుగుపెడుతున్న వారికి ముంబై ఎయిర్ పోర్ట్ అధికారులు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వీరిలో మంకీఫాక్స్ వైరస్ వచ్చిందనే అనుమానం కలిగితే వారిని వెంటనే ఐసోలేషన్ కి పంపుతున్నారు. ఇందు కోసం ముంబై కస్తూర్బా హాస్పిటల్‌లో 28 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశామని, శాంపిల్స్ NIV పూణేకు పంపబడతాయని బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)