Nagaland Firing Incident: నాగాలాండ్ ఫైరింగ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, కేంద్రం నుంచి రూ.11 లక్షలు, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు
నాగాలాండ్ ఫైరింగ్ ( Nagaland firing ) ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.11 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనుందని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియూ రియో వెల్లడించారు.
నాగాలాండ్ ఫైరింగ్ ( Nagaland firing ) ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.11 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనుందని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియూ రియో వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు.
The Centre has given an ex-gratia amount of Rs 11 lakhs each and the state government has given Rs 5 lakhs each to the families of those deceased: Nagaland CM Neiphiu Rio on recent civilian killings
— ANI (@ANI) December 6, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 06, 2021 05:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

