మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ధార్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. మ‌హారాష్ట్రకు చెందిన ప్ర‌భుత్వ బ‌స్సు న‌ర్మ‌దా న‌దిలో ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 12 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. దుర్ఘ‌ట‌న స‌మ‌యంలో బ‌స్సులో 40 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 15 మందిని ర‌క్షించిన‌ట్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా తెలిపారు. ఇండోర్ నుంచి పూణె వెళ్తున్న బ‌స్సు.. ధార్ జిల్లాలోని ఖ‌ల్‌ఘాట్ సంజ‌త్ సేతు వ‌ద్ద ఉన్న లోయ‌లో ప‌డింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన బస్సు.. ఇండోర్‌ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)