Rajiv Kumar: భారత నూతన సీఈసీగా రాజీవ్ కుమార్, మే 15న బాధ్యతల స్వీకరణ, 2025 వరకు పదవిలో కొనసాగనున్న రాజీవ్
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా రాజీవ్ కుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగియనున్నది. రాజీవ్ ఆదివారం May 15l సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదాలో రాజీవ్ 2025 వరకు కొనసాగుతారు.
- Read in
- తెలుగు
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా రాజీవ్ కుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగియనున్నది. రాజీవ్ ఆదివారం May 15l సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదాలో రాజీవ్ 2025 వరకు కొనసాగుతారు.
Rajiv Kumar appointed next chief election commissioner, to assume charge on May 15: Notification
— Press Trust of India (@PTI_News) May 12, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 13, 2022 11:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

