RuPay & UPI: భారత్ అభివృద్ధి చేసిన ప్లాట్ఫారమ్లు ప్రపంచానికి నమూనాలుగా మారాయి, రూపే, యూపీఐ టెక్నాలజీలు ప్రపంచంలో దూసుకుపోతున్నాయని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
రూపే, యూపీఐ టెక్నాలజీలు ప్రపంచంలోనే భారత్కు గుర్తింపు అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం అభివృద్ధి చేసిన ప్లాట్ఫారమ్లు ప్రపంచానికి నమూనాలుగా మారుతున్నాయని తెలిపారు. గ్రోత్ అవకాశాలను సృష్టించడం కోసం ఆర్థిక సేవల సామర్థ్యాన్ని పెంచడం' అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబ్నార్లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ అన్నారు.
రూపే, యూపీఐ టెక్నాలజీలు ప్రపంచంలోనే భారత్కు గుర్తింపు అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం అభివృద్ధి చేసిన ప్లాట్ఫారమ్లు ప్రపంచానికి నమూనాలుగా మారుతున్నాయని తెలిపారు. గ్రోత్ అవకాశాలను సృష్టించడం కోసం ఆర్థిక సేవల సామర్థ్యాన్ని పెంచడం' అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబ్నార్లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ అన్నారు.ప్రభుత్వం నిర్వహిస్తున్న 12 వెబ్నార్ల సిరీస్లో ఇది పదోది. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఆలోచనలు మరియు సూచనలను వెతకడం వెబ్నార్లను హోస్ట్ చేయడం వెనుక ఉద్దేశం.
Here's Video
Amrit Kaal Budget lays the roadmap of an all inclusive financial sector for India's growth. Sharing my remarks at a webinar. https://t.co/lLUyjEXCMR
— Narendra Modi (@narendramodi) March 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 07, 2023 05:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

