తమిళనాడు: తూత్తుకుడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆళ్వార్తిరునగరిలో రైల్వే ట్రాక్ దెబ్బతింది; మరమ్మతు పనులు జరుగుతున్నాయి. కాగా గత కొన్ని రోజుల నుంచి దక్షిణ తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)