Maharashtra Political Crisis: ఏక్నాథ్ షిండేపై వేటు, శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించిన ఉద్ధవ్ సర్కారు, షిండే స్థానంలో ఎమ్మెల్యే అజయ్ చౌదరి నియామకం
మహారాష్ట్ర కేబినెట్ మంత్రి మంత్రి ఏక్నాథ్ షిండేపై శివసేన చర్యలు చేపట్టింది. శాసనసభాపక్ష నేత పదవి నుంచి ఏక్నాథ్ షిండేను తొలగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. షిండే స్థానంలో ఎమ్మెల్యే అజయ్ చౌదరి నియమించింది.
- Read in
- తెలుగు
మహారాష్ట్ర కేబినెట్ మంత్రి మంత్రి ఏక్నాథ్ షిండేపై శివసేన చర్యలు చేపట్టింది. శాసనసభాపక్ష నేత పదవి నుంచి ఏక్నాథ్ షిండేను తొలగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. షిండే స్థానంలో ఎమ్మెల్యే అజయ్ చౌదరి నియమించింది. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Shiv Sena has decided to remove Eknath Shinde as its Legislative party leader, Sewri MLA Ajay Chaudhary to be the new Shiv Sena Legislative Party leader: Sources pic.twitter.com/9lXJyNLQc3
— ANI (@ANI) June 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 21, 2022 04:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

