Manipur Assembly Elections 2022: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్, 38 స్థానాలకు ఓటింగ్, గత ఎన్నికల్లో 21 చోట్ల నెగ్గి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు 38 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తొలి దఫాలో 15 మంది మహిళలుసహా 173 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం–1958 తొలగింపు డిమాండ్, రాష్ట్ర అభివృద్ధి, మహిళా సాధికారత, నిరుద్యోగం, అవినీతి అంశాలు ఓటింగ్పై సరళిపై ప్రభావం చూపనున్నాయి
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు 38 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తొలి దఫాలో 15 మంది మహిళలుసహా 173 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం–1958 తొలగింపు డిమాండ్, రాష్ట్ర అభివృద్ధి, మహిళా సాధికారత, నిరుద్యోగం, అవినీతి అంశాలు ఓటింగ్పై సరళిపై ప్రభావం చూపనున్నాయి.2017లో జరిగిన ఎన్నికల్లో 60 సీట్లకుగాను బీజేపీ 21 చోట్ల నెగ్గింది. ఎన్పీపీ, ఎన్పీఎఫ్, తృణమూల్ కాంగ్రెస్, ఒక స్వతంత్య్ర అభ్యర్థి మద్దతుతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈసారి సుస్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఉవ్విళ్లూరుతోంది.
Voting for the first phase of #ManipurElections begins; 173 candidates in 38 constituencies in fray
Key candidates -CM N Biren Singh from Heingang, Speaker Y Khemchand Singh from Singjamei, Dy CM Yumnam Joykumar Singh from Uripok & state Congress chief N Lokesh Singh from Nambol pic.twitter.com/nZg8DYeLdQ
— ANI (@ANI) February 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 28, 2022 10:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

