ANI and PTI Reporters Fight Video: పీటీఐ మహిళా రిపోర్టర్ మీద దాడి చేసిన ఏఎన్ఐ రిపోర్టర్, లైంగిక వేధింపుల మాటలతో దుర్భాషలాడిన జర్నలిస్ట్
బెంగళూరులో డిప్యూటీ కర్ణాటక సిఎం డికె శివకుమార్, ఎంపి డికె సురేష్ పాల్గొన్న ప్రెస్ ఈవెంట్ రెండు జాతీయ మీడియా ఛానల్ రిపోర్టర్ల మధ్య గొడవతో హింసాత్మకంగా మారింది. పీటీఐ ఛానల్ మహిళా రిపోర్టర్పై ఏఎన్ఐ ఛానల్ రిపోర్టర్ దాడి చేశాడు. పిటిఐ యువ మహిళా రిపోర్టర్పై ANI రిపోర్టర్ శారీరకంగా దాడి చేసి లైంగిక వేధింపుల మాటలతో దుర్భాషలాడాడు
- Read in
- తెలుగు
బెంగళూరులో డిప్యూటీ కర్ణాటక సిఎం డికె శివకుమార్, ఎంపి డికె సురేష్ పాల్గొన్న ప్రెస్ ఈవెంట్ రెండు జాతీయ మీడియా ఛానల్ రిపోర్టర్ల మధ్య గొడవతో హింసాత్మకంగా మారింది. పీటీఐ ఛానల్ మహిళా రిపోర్టర్పై ఏఎన్ఐ ఛానల్ రిపోర్టర్ దాడి చేశాడు. పిటిఐ యువ మహిళా రిపోర్టర్పై ANI రిపోర్టర్ దాడి చేసి లైంగిక వేధింపుల మాటలతో దుర్భాషలాడాడు. PTI మేనేజ్మెంట్, సహచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ హింసను తీవ్ర పదజాలంతో ఖండిస్తూ, తమ ఉద్యోగులను ఎలాగైనా రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. PTI రిపోర్టర్ను బాధపెట్టిన ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ప్రకటించి, జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది పీటీఐ
Here's Video
VIDEO | Abominable behaviour by ANI (@ANI) reporter who physically assaulted and verbally abused with sexual expletives a young PTI female reporter at a press event (@DKShivakumar @DKSureshINC) in Bengaluru today. Does ANI (@smitaprakash) condone such behaviour by its staffer?… pic.twitter.com/kZhz8MleoC
— Press Trust of India (@PTI_News) March 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 28, 2024 05:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

