Chhattisgarh Horror: అబ్బాయిలతో ఫోన్ మాట్లొడద్దని చెప్పినందుకు.. అన్నను గొడ్డలితో నరికి చంపి నాటకమాడి చివరకు దొరికిపోయిన 14 ఏండ్ల బాలిక
ఛత్తీస్ గఢ్ లోని ఖైరాగఢ్ చుయిఖదాన్ గండై జిల్లాలో దారుణం జరిగింది. అబ్బాయిలతో ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని మందలించినందుకు ఓ 14 ఏండ్ల బాలిక తన అన్నని (17) నరికి చంపింది.
Newdelhi, May 5: ఛత్తీస్ గఢ్ లోని (Chhattisgarh) ఖైరాగఢ్ చుయిఖదాన్ గండై జిల్లాలో దారుణం జరిగింది. అబ్బాయిలతో ఫోన్ (Phone) ఎందుకు మాట్లాడుతున్నావని మందలించినందుకు ఓ 14 ఏండ్ల బాలిక తన అన్నని (17) నరికి చంపింది. అతడు నిద్రపోతున్న సమయంలో గొడ్డలి (Axe) తీసుకుని మెడపై నరికింది. తీవ్రంగా గాయపడటంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. తర్వాత తన అన్నను ఎవరో చంపినట్టు ఆమె నాటకం ఆడింది. తమ స్టైల్ లో పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. అమ్లిదిహ్కల గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
The teenager has been detained for the offence that took place at Amlidihkala village under Chhuikhadan police station limits#chhattisgarh #murderhttps://t.co/ERznAgNonx
— The Telegraph (@ttindia) May 5, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 05, 2024 10:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

