ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో వైరల్ ఘటన జరిగింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయంలో ప్రవేశించిన ఓ మేక అక్కడున్న వారిని పరుగులు పెట్టించింది. ఆఫీసులో బల్లపై ఉన్న ఓ ఫైలును మేక తీసుకెళ్లడంతో అధికారులు లబోదిబోమన్నారు. అక్కడి సిబ్బంది ఆ ఫైలును తిరిగి తీసుకువచ్చేందుకు మేక వెంట పడ్డారు. అది పరుగులు తీయడంతో వారు కూడా దాంతో పాటు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)