Himanshu: కేసీఆర్ తో దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి.. ఎక్స్ వేదికగా హిమాన్షూ రావు పోస్ట్
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షూ తన తాత పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ పాలనతో ఎన్నో సమస్యలు అంతరించిపోయాయని చెప్పారు.
Hyderabad, Oct 16: తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) మనవడు, కేటీఆర్ (KTR) తనయుడు హిమాన్షూ (Himanshu) తన తాత పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ పాలనతో ఎన్నో సమస్యలు అంతరించిపోయాయని చెప్పారు. ‘ఒక దశాబ్ది కాలంలోనే శతాబ్ది అభివృద్ధి’ అన్న నినాదం సీఎం కేసీఆర్ పాలనకు సరిగ్గా సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో పారదర్శకమైన, సమర్థవంతమైన, ప్రభావశీలమైన పాలన సాగుతోందని హిమాన్షూ చెప్పారు. అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి, సామాజిక అభ్యున్నతి చోటుచేసుకుందని పేర్కొన్నారు.
“ఒక దశాబ్ది కాలం లో శతాబ్ది అభివృద్ధి” a perfect statement about KCR Garu’s model of transparency, efficiency and effective governance which consists of cumulative growth in all sectors, be it industrial or agricultural revolution, economic development or social empowerment,… pic.twitter.com/Tv14KiH0fG
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) October 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 16, 2023 10:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

