Mana Yatri App: హైదరాబాద్ లో కమీషన్ రహిత తొలి ఆటోక్యాబ్ యాప్ 'మనయాత్రి' అందుబాటులోకి.. డ్రైవరన్నలకు ఎంతో ఉపయుక్తం..
హైదరాబాద్ లో తొలిసారిగా జీరో కమీషన్ ఆధారిత ఆటో క్యాబ్ యాప్ ‘మనయాత్రి’ తాజాగా అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో ఇప్పటికే విజయవంతమైన ‘నమ్మయాత్ర’ సాధించిన స్ఫూర్తితో దీన్ని టీ-హబ్లో రూపొందించారు.
Hyderabad, Mar 1: హైదరాబాద్ (Hyderabad) లో తొలిసారిగా జీరో కమీషన్ (Zero Commission) ఆధారిత ఆటో క్యాబ్ యాప్ ‘మనయాత్రి’ (Mana Yatri App) తాజాగా అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో ఇప్పటికే విజయవంతమైన ‘నమ్మయాత్ర’ సాధించిన స్ఫూర్తితో దీన్ని టీ-హబ్లో రూపొందించారు. డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయడం, కమీషన్ల చెల్లింపు లేకుండా పూర్తిగా డబ్బులు డ్రైవరన్న జేబులోకే వెళ్లేలా చేయడం, నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఈ యాప్ లక్ష్యంగా చెబుతున్నారు. ఇప్పటికే, ఈ యాప్ లో 25 వేల మంది డ్రైవర్లు రిజిస్టర్ అయినట్టు సమాచారం.
Shaik Salauddin @TGPWU wanted @manayatri to ensure the best competitive fares for drivers & uphold its pro driver attitude. Shan added that the company’s philosophy revolves around empowering drivers with higher earnings, respect & flexibility to operate.
— Telangana Gig and Platform Workers Union (@TGPWU) February 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 01, 2024 08:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

